మేము అధికారంలోకి రాగానే లాయర్లకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం: లోకేశ్‌

కడప: సీఎం జగన్‌ పాలనలో న్యాయవాదులు కూడా బాధితులేనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. కడపలో న్యాయవాదులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ‘‘న్యాయవాదులకు ఇచ్చిన

Read more