లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడి 38,068కి పెరిగింది. నిప్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,247 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.78గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/