నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 60,836కి పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 18,052 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/