లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. మూడు రోజుల అమ్మకాల ఒత్తిడికి ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 479 పాయింట్లు లాభపడి 57,626కి చేరుకుంది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 17,123 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.82.28 వద్ద కొనసాగుతంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/