భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,766కి పడిపోయింది. నిఫ్టీ 217 పాయింట్లు నష్టపోయి 17,542కి దిగజారింది. డాలరుతో రూపాయి రూపాయి మారకం విలువ రూ. 79.56 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/