లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 296 పాయింట్లు లాభపడి 57,420కి పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 17,086 వద్ద స్థిరపడింది. మెటల్ మినహా ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.97 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/