భారీగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

stock markets

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 861 పాయింట్లు కోల్పోయి 57,972కి పడిపోయింది. నిఫ్టీ 246 పాయింట్లు నష్టపోయి 17,312కి దిగజారింది. ముఖ్యంగా ఐటీ స్టాకులు భారీగా పతనమయ్యాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.97 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః