నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 306 పాయింట్లు నష్టపోయి 55,766కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 16,631 వద్ద స్థిరపడింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/