రెండో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు కోల్పోయి 55,381కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 16,522 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.40వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/