నాలుగో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ ను నష్టాల్లో ముగించాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయి 37,734కి పడిపోయింది. నిఫ్టీ 96 పాయింట్లు పతనమై 11,153 వద్ద స్థిరపడింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/