భారీ లాభాల్లో మగిసిన మార్కెట్లు

ముంబయి: కేంద్ర బడ్జెట్ తో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. బడ్జెట్ తో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,197 పాయింట్లు పెరిగి 49,798కి ఎగబాకింది. నిఫ్టీ 367 పాయింట్లు లాభపడి 14,648 వద్ద స్థిరపడింది. ఈరోజు కూడా అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/