లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంతో 41,545 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 58 పాయింట్లు ఎగబాకి 12,178 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.44 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/