లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి 133 పాయింట్లు లాభపడి 47,746కి చేరింది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 13,982 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.31గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/