లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 680.22 పాయింట్ల లాభంతో 43,277.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 170.05 పాయింట్లు లాభపడి 12,631 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.29గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/