లాభాల్లో స్టాక్ మార్కెట్లు
్జముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 40,583 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,905 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/