నష్టాలతో మొదలైన మార్కెట్లు
ముంబయి: దేశీయ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 6 పాయింట్లు నష్టపోయి 41,926 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీ 11 పాయింట్లు నష్టంతో 12,344 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.99 గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/