నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.42 గంటల సమయంలో సెన్సెక్స్ 465 పాయింట్లు కోల్పోయి 31.397 వద్ద కొనసాతుండగా నిఫ్టీ 129 పాయింట్లు నష్టాపోయి 9,183 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.29గా కొనసాగుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/