లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాలతోనే ముగిశాయి. దీంతో సూచీలు మరోసారి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాలిటీ షేర్లు బాగా రాణించాయి. దీంతో 221.52 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52773.05 వద్ద… 57.40 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15869.25 వద్ద ముగిశాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/