మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 159.21 పాయింట్లు లాభపడి 59,567.80 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 41.40 పాయింట్లు నష్టపోయి 17,618.75 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.33 వద్ద కొనసాగుతుది.