స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్ 44 పాయింట్లు ఎగబాకి 40,401 వద్ద కొనసాగుతుండగా.. నిప్టీ 6 పాయింట్లు లాభపడి 11,831 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.76 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/