భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల జోరును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడి 59,745కి చేరుకుంది. నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 17,822 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.45వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/