నష్టాల నుండి కోలుకున్న మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. ఉదయం 9.48 గంటల సమయంలో సెన్సెక్స్‌ 276 పాయింట్లు ఎగబాకి 38,905 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 11,470 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.96 వద్ద కొనసాగతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/