లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.43 గంటల సమయంలో సెన్సెక్స్ 275 పాయింట్లు లాభపడి 45,88 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టా 89 పాయింట్లు లాభంతో 13,482 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/