కోలుకున్న స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు సూచీలు పుంజుకున్నాయి. ఉదయం 9.48 గంటల సమయంలో సెన్సెక్స్ 237 పాయింట్లు ఎగబాకి 37,971 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 11,215 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.43 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/