లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 258 పాయింట్లు లాభపడి 51,039కి పెరిగింది. నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 15,097కు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.42గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/