లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి 143.51 పాయింట్ల లాభంతో 39,757.58 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.80 పాయింట్ల లాభంతో 11,669.20 స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.43 గా ఉంది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/