నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 140 పాయింట్లు కోల్పోయి 39168 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 11567 వద్ద ట్రేడ్‌ అవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.52గా ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/