లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. 214.33 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 38,434.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 66.50 పాయింట్లు లాభంతో 11,378.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.84గా ఉంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/