లాభాల జోరును కొనసాగిస్తున్న మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ సూచీ 108 పాయింట్లు లాభపడి 40,898 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీ 32 పాయింట్లు వృద్ధిపొంది 12,011 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.40 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/