భారీ లాభాల్లో మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.27 సమయంలో నిఫ్టీ 122 పాయింట్లు లాభపడి 11,858 వద్ద, సెన్సెక్స్ 424 పాయింట్లు లాభపడి 40,303 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/