భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్ ను లాభాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 478 పాయింట్లు లాభపడి 60,545కి చేరుకుంది. నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 18,069 వద్ద స్థిరపడింది.డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.01వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/