లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 197 పాయింట్ల లాభంతో 38,632 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 11,434 వద్ద కొనసాగుతున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/