కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,456 పాయింట్లు కోల్పోయి 52,846కి పడిపోయింది. నిఫ్టీ 427 పాయింట్లు నష్టపోయి 15,774 కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.78.05వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/