ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం 9.49 గంటల సమయంలో సెన్సెక్స్ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 40,527 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 13 పాయింట్లు ఎగబాకి 11,901 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.80 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/