లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.18 గంటల సమయంలో సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 37,828 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 11,154 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/