నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.49 గంటల సమయంలో సెన్సెక్స్‌ 462 పాయింట్లు దిగజారి 38,528 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 130 పాయింట్లు కోల్పోయి 11,394 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.05 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/