స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ 223..నిఫ్టీ 67
ముంబయి: గత కొద్ది రోజులుగా వరుసగా నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు, నేడు లాభాలతో ముగించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 223 పాయింట్లు లాభపడి 30,602 కు చేరింది. కాగా నిఫ్టీ 67 పాయింట్లు లాభపడి 8,992 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.86 గా ఉంది,
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/