నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమైనప్పటికీ ముగిసేసరికి నష్టాలను చవిచూశాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగించే సరికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ సూచీ 153 పాయింట్లు నష్టపోయి 38,144 వద్ద కుప్పకూలిపోయింది. నిఫ్టీ సూచీ 69 పాయింట్లు పతనమై 11,132 వద్ద ముగిసింది. యుఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.35 గా ఉంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/