మూడో రోజు కూడా నష్టాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాలలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 677 పాయింట్లు నష్టపోయి 59,306కి పడిపోయింది. నిఫ్టీ 185 పాయింట్లు కోల్పోయి 17,671కి దిగజారింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/