కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,066 పాయింట్లు పతనమై 39,728కి పడిపోయింది. నిఫ్టీ 290 పాయింట్లు పడిపోయి 11,680కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.32గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/