లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో, మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలు మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 41,600కి పెరిగింది. నిఫ్టీ 41 పాయింట్లు పుంజుకుని 12,257 వద్ద స్థిరపడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/