ఏపీ సచివాలయంలో ఆంక్షలు
23 నుంచి సందర్శకులకు అనుమతి నిరాకరణ
Amravati: కరోనా దృష్ట్యా ఏపీ సచివాలయంలో ఆంక్షలు విధించారు. ఈ నెల 23 నుంచి ఇతరులను, సందర్శకులను అనుమతించకూడదని నిర్ణయించారు.
హైదరాబాద్ నుంచి వచ్చేవారికి వర్క్ఫ్రమ్ హోం అనుమతి ఇవ్వాలని ఉద్యోగులు కోరారు.
ఈ మేరకు సచివాలయ ఉద్యోగులు సీఎస్కు వినతిపత్రం ఇచ్చారు.
తాజా కెరీర్ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/