మద్యం మత్తులో కూతురుపై అఘాయిత్యం
గుంటూరు జిల్లాలో దారుణం
పెదనందిపాడు (గుంటూరుజిల్లా): మద్యం మత్తులో కూతరుపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.
.పోలీసుల కథనం ప్రాకరం పెదనందిపాడులో ఉంటున్న ఏలియా స్థానిక మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
ఆ మహిళలకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఈక్రమంలో పెద్దకూతురుపూ ఏలియా అత్యాచారానికి పాల్పడ్డాడు.. విషయం బయటకు చెబితే హతమారుస్తానని బెదిరించాడు..
దీంతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు యత్నించింది .
కాగా స్టేషన్లో అత్యాచారం విషయం బాధితురాలు బయటపెట్టిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/