విరాళాన్ని ప్రకటించిన పివి సింధు
రెండు తెలుగు రాష్ట్రాలకు 5లక్షల చోప్పున విరాళం
హైదరాబాద్:కరోనా మహమ్మారి ఎదుర్కోనేందుకు పివి సంధు విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు 5లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తు ఆమె ట్వీట్ చేశారు. కాగా ఈ మొత్తాన్ని కరోనా నివారణ చర్యలకు ఉపయోగించాలని కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/