ఢిల్లీకి చేరుకున్న పవన్ కల్యాణ్
New Delhi: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దేశ రాజధాని ఢిల్లికి చేరుకున్నారు. ఢిల్లి పర్యటనలో భాగంగా పవన్ కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్నారు. అమరవీర జవాన్ల సంక్షేమానికి పవన్ కల్యాణ్ కోటి రూపాయలను విరాళంగా ఇవ్వనున్నారు. మధ్యాహ్నం ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్కు పవన్ హాజరుకానున్నారు. రాజకీయాల్లో మార్పు, యువత పాత్రపై పవన్ ప్రసంగించనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/