లాభాల్లో దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి 30,818కి ఎగబాకింది. నిఫ్టీ 187 పాయింట్లు పుంజుకుని 9,066కి పెరిగింది. టెలికాం మినహా మిగిలిన సూచీలన్నీ లాభాలను ఆర్జించాయి. ఫార్మా సూచీ నాలుగు శాతం వరకు లాభపడింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/