లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 800 పాయింట్లు కోల్పోయి 162,94 పాయింట్ల లాభంతో 40,707.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 40.90 పాయింట్ల లాభంతో 11,937 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలు రూ. 73.41గా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/