లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు పెరిగి 39,303కి చేరింది. నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 11,605కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.52గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/