తెలంగాణలో కొత్తగా 472 కరోనా కేసులు
మృతుల సంఖ్య మొత్తం 1,531
Hyderabad: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు రాష్ట్రంలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో మృతుల సంఖ్య మొత్తం 1,531కి చేరింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/