భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

BSE
BSE

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 599 పాయింట్లు లాభపడి 73,088కి పెరిగింది. నిఫ్టీ 151 పాయింట్లు పుంజుకుని 22,147కి చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో ముగిసే సమయానికి రూ.83.58 వద్ద కొనసాగుతుంది.